Wednesday, April 13, 2011

35 ఏళ్ల సంప్రదాయం మారుతున్నదా.....


            కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో నేడు బుధవారం పోలింగ్‌ జరగనుంది. కేరళలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ పోటీ పడుతుండగా తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె కూటములు ఎన్నికల బరిలో ఉన్నాయి.
             35 ఏళ్ల సంప్రదాయం గా  కేరళ్ లొ సి.పి.ఎం.( వామపక్షాలు ) మరియు కాంగ్రెసులు వంతుల వరిగా అధికారన్ని కొనసగిసుతున్నాయి.
             పార్టీల జాతీయ అథిరధమహారధులు పాల్గొని మండె ఎండలొ వెడిని పుట్టించారు.  ప్రచారంలో  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సబలకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్‌ , సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, ఎన్‌ రామచంద్రన్‌ పిళ్ళై, బృందాకరత్‌, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ హాజరయ్యారు. బిజెపి నేత ఎల్‌కె అద్వానీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రచారాo లో   పాల్గొన్నారు.
            కేరళ శాసనసభలో 140 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2006లో ఎల్‌డిఎఫ్‌ 98 సీట్లలోనూ, యుడిఎఫ్‌ 42 స్థానాల్లోనూ విజయం సాధించింది.

No comments:

Post a Comment